తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. రెండో రోజు స్వర్ణరథంపై ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తెలుగు వార్తలు | Latest Updates
తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. రెండో రోజు స్వర్ణరథంపై ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్–అమెరికా ఘర్షణలు కొనసాగుతుండటంతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు (2.22%) పడిపోయి 71,947.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 488.20 పాయింట్లు (2.14%) నష్టపోయి 22,331.40 వద్ద…
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి – కొనుగోలుదారులకు మంచి అవకాశం? ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు, ప్రస్తుతం కాస్త తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. ప్రస్తుతం…
అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ధర సుమారు $66,500 వద్దకు పడిపోగా, మార్చి 27న $65,720 కనిష్ఠాన్ని కూడా తాకింది. గత వారం రోజుల్లో దాదాపు 4% విలువ కోల్పోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. ఈ…
భారత స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే ప్రభావం స్పష్టంగా కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించగా, అంతర్జాతీయ పరిస్థితులు మార్కెట్లను భారీగా దెబ్బతీశాయి. భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్…
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని, యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం అందజేస్తామని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీల్లో యాంటీ-డ్రగ్ ప్రొటక్షన్…