
తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. రెండో రోజు స్వర్ణరథంపై ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తెలుగు వార్తలు | Latest Updates

తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. రెండో రోజు స్వర్ణరథంపై ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.