Category: Breaking News

మియాపూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు | భారీ ప్రమాదం తప్పింది, వాహనాలు దగ్ధం

హైదరాబాద్‌ మియాపూర్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పింది హఫీజ్‌పేట మార్తాండనగర్ కాలనీలో హెవీ లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు పేలుడు వల్ల పక్కనే ఉన్న టాటా ఏసీ వాహనం అగ్నికి ఆహుతి రెండు టూవీలర్లు కూడా పూర్తిగా దగ్ధం స్థానికులు భయాందోళనకు…

దేశవ్యాప్తంగా మహావీర్ జయంతి వేడుకలు | పలు రాష్ట్రాల్లో సెలవులు

దేశవ్యాప్తంగా నేడు మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ పలు రాష్ట్రాల్లో బ్యాంకులు, స్కూళ్లు బంద్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సెలవులు ప్రకటించారు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత భక్తులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు 🙏

తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు | బంగారు రథంపై స్వామివారి ఊరేగింపు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కొనసాగుతున్నాయి ఉదయం 8 గంటలకు బంగారు రథంపై స్వామివారి వైభవంగా ఊరేగింపు భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం పొందుతున్నారు అనంతరం వసంత మండపంలో వసంతోత్సవం నిర్వహణ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో ఉత్సవాలు కొనసాగుతున్నాయి తిరుమలలో ఆధ్యాత్మిక…

విజయవాడలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం తప్పింది | 34 మంది సురక్షితం

విజయవాడలో ప్రైవేట్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను దించారు మొత్తం 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న…

గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన | మ్యూజియం ప్రారంభం, సెమికాన్ ప్లాంట్ ప్రారంభోత్సవం

నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించనున్న ప్రధాని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌కు ప్రారంభోత్సవం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మోదీ ఈ పర్యటనతో గుజరాత్‌లో పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభించే అవకాశం…

కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం | బస్సు యాత్ర, రోడ్‌షో షెడ్యూల్

నేడు కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కన్నూర్‌ సహా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం మధ్యాహ్నం కల్లాచి, పెరంబ్రాలో కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు బులుస్సేరి నుంచి నన్మండ వరకు రాహుల్ గాంధీ బస్సు యాత్ర…

బంగారం ధరలలో పెరుగుదల | తాజా మార్కెట్ అప్డేట్

మార్చి 31 ఉదయం గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,270గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,910గా నమోదైంది. ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్స్ పెరుగుదల కనిపించింది. ఇక వెండి ధరలు క్రమంగా…

పోలవరంపై యుద్ధ ప్రభావం – నిర్మాణంపై ఎఫెక్ట్‌ ఏంటి?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పోలవరం పనుల్లో అంతరాయం ఏర్పడింది. డ్యామ్ నిర్మాణానికి అవసరమైన అమ్మోనియం నైట్రేట్ కొరత కారణంగా బ్లాస్టింగ్‌ పనులు సుమారు 30% తగ్గినట్లు అధికారులు తెలిపారు. అయితే సమాంతర డయాఫ్రమ్ వాల్ పనులు మాత్రం నిర్ణీత గడువులో పూర్తి…

హానికర రసాయనాలతో ఐస్‌క్రీం తయారీ బహిర్గతం | షాకింగ్ నిజాలు

ట్రేడ్‌, ఫుడ్‌ లైసెన్స్‌ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో హానికర రసాయనాలతో ఐస్‌క్యాండీ, లస్సీ తయారు చేస్తున్న ఐస్‌క్రీం పార్లర్లపై గోల్కొండ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. మెహిదీపట్నం, అహ్మద్‌నగర్‌, బడాబజార్‌, ఫస్ట్‌లాన్సర్‌ ప్రాంతాల్లో ఆలియా ఐస్‌క్రీం పేరుతో నడుస్తున్న పార్లర్లను…