ఇరాన్-అమెరికా ceasefire ఒక్క నిర్ణయం… భారత స్టాక్ మార్కెట్ను గాల్లోకి ఎగరేసిందా? 📈
📰 కీ అప్డేట్:ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లు భారీగా ర్యాలీ అయ్యాయి. నిఫ్టీ దాదాపు 874 పాయింట్లు పెరిగి 23,997 వద్ద ముగిసింది, సెన్సెక్స్ 2,900 పాయింట్లకు పైగా ఎగిసి 77,562 వద్ద క్లోజ్ అయ్యింది. ఇది గత సంవత్సరం…
