బ్రేకింగ్ 🚨 తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ్గుమంటూ దాడి 😱 48°C దాటిన ఉష్ణోగ్రతలు.. నిప్పుల కొలిమిలా మారిన ఏపీ-తెలంగాణ 🔥
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతున్నాయి.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భానుడు భగభగలాడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. వాతావరణ…
