Author: mananewst@gmail.com

విజయవాడలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం తప్పింది | 34 మంది సురక్షితం

విజయవాడలో ప్రైవేట్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను దించారు మొత్తం 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న…

గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన | మ్యూజియం ప్రారంభం, సెమికాన్ ప్లాంట్ ప్రారంభోత్సవం

నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించనున్న ప్రధాని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌కు ప్రారంభోత్సవం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మోదీ ఈ పర్యటనతో గుజరాత్‌లో పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభించే అవకాశం…

హైదరాబాద్‌లో మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేత | GHMC ఆదేశాలు

నేడు హైదరాబాద్‌లో మహావీర్ జయంతి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు మాంసం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని GHMC ఆదేశాలు నగరవ్యాప్తంగా ఈ నిబంధనలు అమలు చేయాలని సూచనలు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిక శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని…

కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం | బస్సు యాత్ర, రోడ్‌షో షెడ్యూల్

నేడు కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కన్నూర్‌ సహా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం మధ్యాహ్నం కల్లాచి, పెరంబ్రాలో కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు బులుస్సేరి నుంచి నన్మండ వరకు రాహుల్ గాంధీ బస్సు యాత్ర…

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి | విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

నంద్యాల సమీపంలోని శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తీవ్రంగా తగ్గాయి ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి నిల్వ సుమారు 44 టీఎంసీలకు పడిపోయింది నీటి కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిలిపివేశాయి గత పది నెలల్లో: నీటి మట్టం…

ఏపీ బార్‌ కౌన్సిల్‌ కొత్త సభ్యులకు ఘన సన్మానం

ఏపీ బార్‌ కౌన్సిల్‌కు కొత్తగా ఎన్నికైన 8 మంది సభ్యులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. కలిగినీడి చిదంబరం, బాలాజీ యలమంజుల, శ్రీనివాసులరెడ్డి కొమ్మసాని సహా పలువురు న్యాయవాదులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్‌ జనరల్‌…

ఎంఎల్‌ఎం మోసం కేసు: నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష | నెల్లూరు కోర్టు తీర్పు

మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ముగ్గురు నిందితులకు నెల్లూరు జిల్లా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చెన్నైకు చెందిన సంస్థ డైరెక్టర్లు ఆగస్టిన్ జోసెఫ్, కామాక్షి రంగనాథన్, పుష్పం అప్పలనాయుడు దోషులుగా…

బంగారం ధరలలో పెరుగుదల | తాజా మార్కెట్ అప్డేట్

మార్చి 31 ఉదయం గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,270గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,910గా నమోదైంది. ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్స్ పెరుగుదల కనిపించింది. ఇక వెండి ధరలు క్రమంగా…

అమరావతిపై వైసీపీ ఫైర్ | మూలపేట పోర్టు క్రెడిట్‌పై జగన్‌కు మద్దతు

అమరావతి రాజధాని అంశంపై వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ తీర్మానానికి విలువ లేదని పేర్కొంటూ, అమరావతికి చట్టబద్ధత కల్పించే చర్యలను తప్పుబట్టారు. మూలపేట పోర్టు పనులు జగన్ హయాంలోనే 75% పూర్తయ్యాయని, ఆ క్రెడిట్ జగన్‌కే…

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది | 8 గంటల దర్శన సమయం

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో 20 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, క్యూకాంప్లెక్స్‌-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండగా, తిరుమలకు వెళ్లే…