‘ల్యారి రాజ్’ పోస్టర్లు కలకలం… 2027 ఎన్నికల ముందు అఖిలేష్పై కొత్త రాజకీయ దాడి!
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, సమాజ్వాదీ పార్టీ నేత Akhilesh Yadavను లక్ష్యంగా చేసుకుని “ల్యారి రాజ్” అనే నినాదంతో పోస్టర్లు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వేగంగా…
