ఆపరేషన్ కగార్‌కు నేడు చివరి రోజు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన గడువు నేటితో ముగింపు

అగ్ర నేతలు గణపతి, బెస్రా, నరహరి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు

భద్రతా దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి

ఈ ఆపరేషన్ ఫలితంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది