మార్చి 31 ఉదయం గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,270గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,910గా నమోదైంది. ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్స్ పెరుగుదల కనిపించింది.

ఇక వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తుండటంతో కొనుగోలు దారులు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.