స్టాక్ మార్కెట్ జోరు … సెన్సెక్స్ 510 పాయింట్లు లాభం, నిఫ్టీ 23,100 దాటింది!
భారత స్టాక్ మార్కెట్ మరోసారి పాజిటివ్ ట్రెండ్ను కొనసాగించింది. వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతున్నాయి. సెన్సెక్స్ 510 పాయింట్లు ఎగసి ముగియగా, నిఫ్టీ 23,100 మార్క్ను దాటింది. ముఖ్యంగా IT మరియు మెటల్ షేర్లు…
