ధాన్యం కొనుగోళ్లపై భారీ రగడ 😱 వరి కుప్పల వద్ద రైతుల ఆందోళన 🔥 ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి
తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యాన్ని సకాలంలో సేకరించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వరి కుప్పలు పేరుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు…
