ఏపీ పోర్టులపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ 🔥 మూడు గ్రీన్ఫీల్డ్ పోర్టులకు డెడ్లైన్ ఫిక్స్ 🚨
ఆంధ్రప్రదేశ్లో పోర్టుల అభివృద్ధిపై ప్రభుత్వం వేగం పెంచింది. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి B. C. Janardhan Reddy అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం…
