అమరావతి బిల్లు పై కీలక భేటీ – లోక్సభ స్పీకర్తో టీడీపీ ఎంపీల సమావేశం
అమరావతి చట్టబద్ధత బిల్లుపై టీడీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి చర్చకు అనుమతి కోరారు. మధ్యాహ్నం 12 గంటలకు బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే చర్చించాలని కోరగా, ఒక గంట తరువాత చర్చకు అనుమతిస్తామని స్పీకర్ తెలిపారు. ఈ సందర్భంగా…
