డ్రగ్ స్మగ్లర్లపై కఠిన చర్యలు – లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ రద్దు: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ప్రకటన
డ్రగ్ మాఫియాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Manoj Sinha ప్రకటించిన ప్రకారం, డ్రగ్ స్మగ్లింగ్లో పాల్గొనే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ వారి డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డులు రద్దు చేయనున్నారు.…
